ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓ రామ.. నీనామమెంతో రుచిరా...

ABN, First Publish Date - 2023-03-30T23:31:01+05:30

శ్రీరామనవమి పర్వదిన వేడుకలను గురువారం కడప, క మలాపురం, పులివెందుల నియోజకవర్గాల్లో భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.

అలంఖాన్‌పల్లెలో స్వామివారి కల్యాణంలో కార్పొరేటరు ఉమాదేవి, మన్మోహన దంపతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కడప (కల్చరల్‌), మార్చి 30: శ్రీరామనవమి పర్వదిన వేడుకలను గురువారం కడప, క మలాపురం, పులివెందుల నియోజకవర్గాల్లో భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. సీతారాముల కల్యాణం కనువిందుగా సాగింది. ఇందులో భాగంగా రాములోరి ఆలయల్లో అన్నదానం, వడపప్పు, పానకం, తీర్థప్రసాదాలు పంచిపెట్టారు. కడప నగరం హబీబు ల్లా వీధిలోని సీతారామలక్ష్మణస్వామి ఆలయంలో, విజయదుర్గా కాలనీలో, హౌసింగ్‌ బోర్డు కాలనీలోని కోదండ రామాలయంలో, బాలాజీనగర్‌, రవీంద్రనగర్‌లలో, కొండాపల్లెలో, 49వ డివిజన అలంఖాన్‌పల్లెలో కల్యాణం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్‌ నేత జి.లక్ష్మీరెడ్డి, కార్పొరేటరు ఉ మాదేవి పాల్గొన్నారు. అలాగే సింహపురి కాలనీ, రామాంజనేయపురం, నె హ్రూనగర్‌, నాగరాజుపేట, రవీంద్రనగర్‌, మారుతీనగర్‌, నానాపల్లె ఆలయాల్లో సీతారాము కల్యాణం ఘనంగా జరిగింది.

Updated Date - 2023-03-30T23:31:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising