ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొక్కుబడిగా మండల సర్వసభ్య సమావేశం

ABN, First Publish Date - 2023-06-02T23:13:22+05:30

సిద్దవటం మండల సర్వ సభ్య సమావేశం శుక్రవారం మొక్కుబడిగా కొనసాగింది. ఈ సమావేశం వెలుగు కార్యాల యంలో జరిగింది. సమావేశంలో అధికారులు, ప్రతినిధులు కేవలం కొద్ది మంది మాత్ర మే హాజరు కావడంతో కార్యాలయం ఖాళీ కుర్చీల తో దర్శనమిచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలు శాఖల అధికారులు గైర్హాజరు

సిద్దవటం, జూన్‌2 : సిద్దవటం మండల సర్వ సభ్య సమావేశం శుక్రవారం మొక్కుబడిగా కొనసాగింది. ఈ సమావేశం వెలుగు కార్యాల యంలో జరిగింది. సమావేశంలో అధికారులు, ప్రతినిధులు కేవలం కొద్ది మంది మాత్ర మే హాజరు కావడంతో కార్యాలయం ఖాళీ కుర్చీల తో దర్శనమిచ్చింది. మాదవరం గ్రామ పంచా యతీలో తాగునీటి సమస్య, గ్రీన్‌ అంబాసిడర్ల వేతన బకాయిలపై ఎంపీటీసీ సభ్యులు లక్ష్మీ రెడ్డి, శివయ్య పంచాయతీ కార్యదర్శి లక్ష్మీ నరసయ్యను ప్రశ్నించారు. నిధులున్నా జీతాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. బొగ్గుడివారిపల్లె ఎంపీటీసీ సభ్యుడు చంద్ర టశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ జగనన్న కాలనీలో రెండేళ్ల క్రితం బోరు, పైపు లైను పనులు చేశా మని, ఇంత వరకు బిల్లు మంజూరు కాలేదని సభ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం పలు శాఖల అధికారులు ప్రగతి నివేదిక చదివి విని పించారు. సమావేశానికి హాజరుకాని అధికారులపై చర్యలు తీసుకుంటానని ఎంపీ డీవో ఫణిరాజకుమారి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో శంకరయ్య, ఈవోపీ ఆర్‌డీ పులిరాంసింగ్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-02T23:13:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising