ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆటోను ఢీకొన్న లారీ.. తండ్రి మృతి

ABN, First Publish Date - 2023-02-06T23:45:14+05:30

మండలంలోని శెట్టిగుంట పంచాయతీ రైల్వేస్టేషన సమీపంలో ఆటోను లారీ ఢీకొనడంతో నూకరాజు సుబ్బయ్య (75) అనే వృద్ధుడు మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుమారుడు, ఆటో డ్రైవర్‌కు గాయాలు

రైల్వేకోడూరు(రూరల్‌), ఫిబ్రవరి 6: మండలంలోని శెట్టిగుంట పంచాయతీ రైల్వేస్టేషన సమీపంలో ఆటోను లారీ ఢీకొనడంతో నూకరాజు సుబ్బయ్య (75) అనే వృద్ధుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు... ఓబులవారిపల్లె మండలం గోవిందంపల్లె పంచాయతీ కొత్తపల్లెకు చెందిన సుబ్బయ్య తిరుపతికి వెళ్లి ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని.. ఆటోలో తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో వెనుక నుంచి లారీ అతి వేగంగా ఢీకొంది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కుమారుడు శీను, డ్రైవర్‌ వెంకటేశు గాయాలతో బయటపడ్డారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి.. మృతదేహన్ని శవపరీక్ష కోసం రాజంపేటకు తరలించినట్లు ఎస్‌ఐ మోహనకుమార్‌ గౌడ్‌ తెలిపారు.

Updated Date - 2023-02-06T23:45:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising