ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించండి

ABN, First Publish Date - 2023-02-27T23:49:28+05:30

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బలపరుస్తున్న భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు కె.విజయభాస్కర్‌రెడ్డి కోరా రు. కమలాపురం టీడీపీ ఇన్‌చార్జ్‌ పుత్తా నరసింహారెడ్డి ఆదేశాల మే రకు సోమవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచారంలో భాగంగా టీడీపీ నేతలు చెన్నూరులోని ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులను కార్యాలయంలోని అధికారులను కలిసి రాంగోపాల్‌రెడ్డిని గెలిపించాలని కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నూరు, ఫిబ్రవరి 27 : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బలపరుస్తున్న భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు కె.విజయభాస్కర్‌రెడ్డి కోరా రు. కమలాపురం టీడీపీ ఇన్‌చార్జ్‌ పుత్తా నరసింహారెడ్డి ఆదేశాల మే రకు సోమవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచారంలో భాగంగా టీడీపీ నేతలు చెన్నూరులోని ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులను కార్యాలయంలోని అధికారులను కలిసి రాంగోపాల్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఇందిరెడ్డి శివారెడ్డి, కుంచెం రామకిష్ర్ణారెడ్డి, మైనార్టీ నేత షబ్బీర్‌ హుసేన్‌, జిల్లా అధికార ప్రతినిధి మన్నూరు అక్బర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-27T23:49:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising