ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలుగుగంగ ప్రాజెక్టును పరిశీలించిన జేసీ

ABN, First Publish Date - 2023-01-13T23:01:12+05:30

మండల పరిధిలోని చల్లబసాయిపల్లె వద్ద ఉన్న ఎస్‌ఆర్‌-1 తెలుగుగంగ జలాశయాన్ని శుక్రవారం జాయింట్‌ కలెక్టర్‌ సాయికాంత్‌వర్మ, మైదుకూరు ఎమ్మె ల్యే శెట్టిపలె ్ల రఘురామిరెడ్డి పరిశీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దువ్వూరు, జనవరి 13: మండల పరిధిలోని చల్లబసాయిపల్లె వద్ద ఉన్న ఎస్‌ఆర్‌-1 తెలుగుగంగ జలాశయాన్ని శుక్రవారం జాయింట్‌ కలెక్టర్‌ సాయికాంత్‌వర్మ, మైదుకూరు ఎమ్మె ల్యే శెట్టిపలె ్ల రఘురామిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా డ్యాం గేట్ల మరమ్మతులు, డ్యాంకు అవసరమయ్యే నిధులకు సంబంధించి, ఆయకట్టు కాలువల నిర్మాణం కోసం తెలుగుగంగ ఎస్‌ఈ శారదతో చర్చించారు. రైతులకు పూర్తి చివరి ఆయకట్టుకు నీరు అందించేందుకు చేపట్టే పనుల గురించి వివరించారు. కార్యక్రమంలో తెలుగంగ ఈఈ బాలాజీ, డీఈలు ప్రసాద్‌, కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్‌ సంగన లక్ష్మినారాయణరెడ్డి, సంగన హరిహరనాథరెడ్డి, ఇరగంరెడ్డి శంకర్‌రెడ్డి, తెలుగుగంగ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-13T23:01:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising