ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిరుధాన్యాల పంటలపై ఆసక్తి పెంచుకోవాలి

ABN, First Publish Date - 2023-01-25T00:03:47+05:30

చిరు ధాన్యాల పంటలపె ౖరైతు లు ఆసక్తి పెంచుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖా ధికారిణి(డీఏవో) ఉమా మహేశ్వరమ్మ పేర్కొన్నా రు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పీలేరు, జనవరి 24: చిరు ధాన్యాల పంటలపె ౖరైతు లు ఆసక్తి పెంచుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖా ధికారిణి(డీఏవో) ఉమా మహేశ్వరమ్మ పేర్కొన్నా రు. కేవీపల్లెలో మంగళ వారం జరిగిన చిరుధాన్యాల అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడుతూ చిరుధాన్యాల సాగు చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నదే కాకుండా వాటి ప్రాసెసింగ్‌, నిల్వ కూడా సునా యాసం గా చేసుకోవచ్చన్నారు. కార్యక్ర మంలో పీలేరు ఏడీ రమణరావు, ఏవో శ్రావణి, జడ్పీటీసీ గజ్జెల శృతి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T00:03:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising