ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ల్యాండ్‌ కన్వర్షన భూముల పరిశీలన

ABN, First Publish Date - 2023-03-18T23:29:39+05:30

వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాల కోసం మార్చు కోవాలని అందిన దరఖాస్తుల మేరకు పీలేరు మం

రికార్డులు పరిశీలిస్తున్న ఆర్డీవో రంగస్వామి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పీలేరు, మార్చి 18: వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాల కోసం మార్చు కోవాలని అందిన దరఖాస్తుల మేరకు పీలేరు మండలంలో శనివారం రాయచోటి ఆర్డీవో రంగస్వామి పర్యటించి పరిశీలించారు. పీలే రు మండలం గూడరేవుపల్లె, ఎర్రగుంటపల్లె పంచాయతీలకు చెందిన ఇద్దరు తమకున్న వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవ సరాల కోసం మార్పు చేసుకోవాలని దరఖాస్తు చేసుకోవడంతో ఆయన వాటిని పరిశీలించారు. దరఖాస్తుదారులు అందించిన రికార్డులు, రెవెన్యూ రికార్డులను సరిచూసుకోవ డమే కాకుండా క్షేత్రస్థాయిలో ఆ భూములను స్వయంగా చూశారు. కార్యక్రమంలో తహసీల్దారు రవి, ఆర్‌ఐ రాజశేఖర్‌, వీఆర్వోలు రెడ్డిరాణి, యోగానంద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-03-18T23:29:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising