గంజాయి, డ్రగ్స్ను నిర్మూలించండి
ABN, First Publish Date - 2023-06-26T00:03:04+05:30
మదనపల్లె పట్టణ పరిసరాల్లో గం జాయి, డ్రగ్స్ నిర్మూలించి యువత జీవితాలను బాగు చేయాలని తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు నాదెళ్ల అరుణ్ తేజ విన్నవించారు.
మదనపల్లె టౌన, జూన 25: మదనపల్లె పట్టణ పరిసరాల్లో గం జాయి, డ్రగ్స్ నిర్మూలించి యువత జీవితాలను బాగు చేయాలని తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు నాదెళ్ల అరుణ్ తేజ విన్నవించారు. ఆ మేరకు ఆదివారం స్థానిక టు టౌన పోలీసు స్టేషనలో సీఐ మురళికృష్ణకు తెలుగు యువత నాయకులు విన తిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆరుణ్తేజ మాట్లాడు తూ వైసీపీ పాలనలో యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనలో విఫలమైందని, దీంతో యువత మత్తుకు బానిసై గంజాయి, డ్రగ్స్కు అలవాటు పడిపోతున్నారన్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే యువత భవిష్యత మనుగడ సాధించడం కష్టమ న్నారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాజంపేట ఉపాధ్యక్షుడు సుదర్శనరెడ్డి, దివ్యకుమార్రెడ్డి, షేక్ బావాజాన, శివకృష్ణ, రెడ్డిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-06-26T00:03:04+05:30 IST