ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నరసింహస్వామికి వెండి వస్తువులు వితరణ

ABN, First Publish Date - 2023-09-22T23:41:10+05:30

గుర్రంకొండ మండలం తరిగొండలో కొలువైన లక్ష్మీనర సింహస్వామి వారికి దాతలు రూ.లక్ష విలువ గల వెండి వస్తువులను వితరణగా అంద జేశారు.

స్వామి వారికి వెండి వస్తువులను అందజేస్తున్న దాతలు

గుర్రంకొండ, సెప్టెంబరు 22:గుర్రంకొండ మండలం తరిగొండలో కొలువైన లక్ష్మీనర సింహస్వామి వారికి దాతలు రూ.లక్ష విలువ గల వెండి వస్తువులను వితరణగా అంద జేశారు. ఇందులో భాగంగా స్వామివారి సేవకు వినియోగించే వెండి గంట, బంగారపూతతో చేసిన వెండి యజ్ఞోపవీతంను మదన పల్లెకు చెందిన దాత యుగంధర్‌ వితరణగా ఆలయాధికారి కృష్ణమూర్తి కి అందజేశారు. దాతలకు స్వామి దర్శనభాగ్యం కల్పించి తీర్థప్రసా దాలను అందజేశారు. అర్చకులు సిబ్బంది నాగరాజ పాల్గొన్నారు.

Updated Date - 2023-09-22T23:41:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising