ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ధైర్యంగా ఉండండి...పార్టీ అండగా ఉంటుంది

ABN, First Publish Date - 2023-09-04T00:03:00+05:30

ధైర్యంగా ఉండిండి...పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని టీడీపీ తంబళ్ళపల్లె నియోజక వర్గ పరిశీలకుడు గురవారెడ్డి పే ర్కొన్నారు.

టీడీపీ శ్రేణులతో సమావేశమైన పరిశీలకుడు గురవారెడ్డి

టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడు గురవారెడ్డి

ములకలచెరువు, సెప్టెంబర్‌ 3: ధైర్యంగా ఉండిండి...పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని టీడీపీ తంబళ్ళపల్లె నియోజక వర్గ పరిశీలకుడు గురవారెడ్డి పే ర్కొన్నారు. కురబలకోట మండ లం అంగళ్ళు ఘనటకు సంబం ధించి నమోదైన కేసుల్లో అరెస్టై జైలులో ఉన్న టీడీపీ శ్రేణుల కుటుంబాలను ఆదివారం ఆయన పరామర్శించారు. అలాగే మదనపల్లెలోని నియోజక వర్గ పార్టీ కార్యాలయంలో పలువురు నాయకులతో సమావేశమయ్యారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆదేశాలతో పరా మర్శకు వచ్చానన్నారు. ఎలాంటి భయాందోళనకు గురికావద్దన్నారు. అక్రమ అరెస్టులతో జైలులో ఉన్న వారి బైయిల్‌ కోసం పార్టీ తరపున లాయర్లు కృషి చేస్తున్నారన్నారు. అరాచక వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు. ఆయన వెంట పలువురు నాయకులు ఉన్నారు.

Updated Date - 2023-09-04T00:03:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising