ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీటి కుంటలో పడి వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2023-02-21T23:07:27+05:30

కదిరి రోడ్డులోని నీటికుంటలో ప్రమాదవశాత్తు జారిపడి మధ్యప్రదేశ్‌ వాసి సంజయ్‌పాండే మృతిచెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పులివెందుల టౌన్‌, ఫిబ్రవరి 21: కదిరి రోడ్డులోని నీటికుంటలో ప్రమాదవశాత్తు జారిపడి మధ్యప్రదేశ్‌ వాసి సంజయ్‌పాండే మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నా యి. సంజయ్‌పాండే ఉదయం నీటికుంటలో స్నానం చేయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడిపోయాడు. స్థానికుల సమాచారంపై ఎస్‌ఐ హుసేన్‌ ఆధ్వర్యంలో పోలీసులు, ఫైర్‌ సిబ్బంది నీటికుంటలో వ్యక్తి కోసం గాలించారు. చివరకు మైలవరం నుంచి గజ ఈతగాళ్లను రప్పించి వారితో గాలించగా మృతదేహం బయటపడింది.

Updated Date - 2023-02-21T23:07:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising