ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలయానికి రూ.లక్ష విరాళం

ABN, First Publish Date - 2023-02-01T23:21:53+05:30

మండల కేంద్రానికి సమీపంలోని ఏటిగడ్డరాచపల్లె పొలిమేరలో నూతనంగా నిర్మిస్తున్న లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయానికి అదే గ్రామానికి చెందిన కొండూరు నారాయణరాజు కుటుంబ సభ్యులు రూ.లక్షా 116 విరాళాన్ని అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

నగదు అందజేస్తున్న దాతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సుండుపల్లె, ఫిబ్రవరి 1: మండల కేంద్రానికి సమీపంలోని ఏటిగడ్డరాచపల్లె పొలిమేరలో నూతనంగా నిర్మిస్తున్న లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయానికి అదే గ్రామానికి చెందిన కొండూరు నారాయణరాజు కుటుంబ సభ్యులు రూ.లక్షా 116 విరాళాన్ని అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సుండుపల్లె ఏటిగడ్డ రాచపల్లెలో భారీ అంచనాలతో నిర్మిస్తున్న వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి ఇప్పటికే పలువురు దాతలు ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు రామగంగరాజు, రెడ్డెయ్యరాజు, శివ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-01T23:21:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising