ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పింఛన్లలోనూ జగన్‌ అబద్ధాలు: అచ్చెన్న

ABN, First Publish Date - 2023-01-02T03:03:58+05:30

అధికారంలోకి వస్తే రూ.3వేల పెన్షన్‌ ఇస్తానని నమ్మించిన జగన్‌రెడ్డి అవ్వాతాతలను నయవంచన చేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధికారంలోకి వస్తే రూ.3వేల పెన్షన్‌ ఇస్తానని నమ్మించిన జగన్‌రెడ్డి అవ్వాతాతలను నయవంచన చేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. పింఛన్లలోనూ జగన్‌ అబద్దాలు చెబుతున్నారన్నారు. మొదటి ఏడాది నుంచే నెలకు రూ.3వేల పెన్షన్‌ ఇచ్చి ఉంటే.. ఒక్కో పెన్షన్‌దారుడికి రూ.లక్షా 80వేలు లబ్ధి కలిగేదని, ఒక్కొక్కరికి రూ.45వేలు ఎగనామం పెట్టారని ఆరోపించారు.

Updated Date - 2023-01-02T03:03:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising