ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పన్నను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తులు

ABN, First Publish Date - 2023-03-19T02:41:02+05:30

సింహా చలం వరాహ లక్ష్మీనృసింహస్వామిని శనివారం రాత్రి రాష్ట్ర హైకోర్టుకు చెందిన పలువురు న్యాయమూర్తులు దర్శించుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

సింహాచలం, మార్చి 18: సింహా చలం వరాహ లక్ష్మీనృసింహస్వామిని శనివారం రాత్రి రాష్ట్ర హైకోర్టుకు చెందిన పలువురు న్యాయమూర్తులు దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకున్న వారిలో జస్టిస్‌ రఘునందనరావు, జస్టిస్‌ బి.వరాహలక్ష్మీనృసింహ చక్రవర్తి, జస్టిస్‌ డి.రమేష్‌, జస్టిస్‌ రాజశేఖర్‌, జస్టిస్‌ శ్రీనివాసరెడ్ది ఉన్నారు. వారికి దేవస్థానం ఏఈఓ వీబీ రమణమూర్తి ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. న్యాయమూర్తుల గోత్రనామాలతో అంతరాలయంలో అర్చకులు పూజలు చేశారు.

Updated Date - 2023-03-19T02:41:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising