ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్పీకర్‌ వ్యాఖ్యలను అసహ్యించుకుంటున్నారు: కూన

ABN, First Publish Date - 2023-06-02T04:35:08+05:30

స్పీకర్‌ తమ్మినేని వ్యాఖ్యలను తెలుగు ప్రజలు అసహ్యించుకుంటున్నారని మాజీ విప్‌,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): స్పీకర్‌ తమ్మినేని వ్యాఖ్యలను తెలుగు ప్రజలు అసహ్యించుకుంటున్నారని మాజీ విప్‌, తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ పేర్కొన్నారు. గురువారం ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’తో ఆయన మాట్లాడారు. ‘‘ప్రభుత్వ అధినేతలుగా హత్యలు చేయించినవారే ఉన్నారు. ఈ విషయం టీడీపీ ఆరోపించడంలేదు. సీబీఐ చార్జిషీట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. జగన్‌, ఆర్థిక ఉగ్రవాది అని కోర్టులే చెప్పాయి. జగన్‌ నుంచి ప్రజలకు రక్షణ కావాలి. కోడికత్తి డ్రామాలు, బాబాయిని చంపేసి రోడ్లపైనే తిరుగుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలతో ప్రజల్లో స్పీకర్‌పై అసహ్యం పెరిగింది. ప్రజలు ఖాండ్రించి ఉమ్మివేస్తే ఆ ప్రవాహంలో ఇటువంటి డమ్మాబుస్సుల సీతారాం కొట్టుకుపోతారు’’ అని రవికుమార్‌ అన్నారు.

Updated Date - 2023-06-02T04:35:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising