ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా వేదవ్యాస విగ్రహ ప్రతిష్ఠ

ABN, First Publish Date - 2023-02-02T02:59:58+05:30

పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకంఠపురం గ్రామంలో నిర్మించిన వేదవ్యాస దర్మక్షేత్ర ప్రతిష్ఠా మహోత్సవాలు బుధవారం జరిగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఫిబ్రవరి 1: పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకంఠపురం గ్రామంలో నిర్మించిన వేదవ్యాస దర్మక్షేత్ర ప్రతిష్ఠా మహోత్సవాలు బుధవారం జరిగాయి. భవఘ్ని గురు దంపతుల ఆధ్వర్యంలో ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించారు. అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఎస్పీ రవిశంకర్‌రెడ్డి, ఎమ్మెల్యే శంకరరావు, మాజీ ఎమ్మెల్యేలు శ్రీధర్‌, మండలి బుద్ధప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-02-02T03:00:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising