వైభవంగా వేదవ్యాస విగ్రహ ప్రతిష్ఠ
ABN, First Publish Date - 2023-02-02T02:59:58+05:30
పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకంఠపురం గ్రామంలో నిర్మించిన వేదవ్యాస దర్మక్షేత్ర ప్రతిష్ఠా మహోత్సవాలు బుధవారం జరిగాయి.
అమరావతి, ఫిబ్రవరి 1: పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకంఠపురం గ్రామంలో నిర్మించిన వేదవ్యాస దర్మక్షేత్ర ప్రతిష్ఠా మహోత్సవాలు బుధవారం జరిగాయి. భవఘ్ని గురు దంపతుల ఆధ్వర్యంలో ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించారు. అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఎస్పీ రవిశంకర్రెడ్డి, ఎమ్మెల్యే శంకరరావు, మాజీ ఎమ్మెల్యేలు శ్రీధర్, మండలి బుద్ధప్రసాద్ పాల్గొన్నారు.
Updated Date - 2023-02-02T03:00:02+05:30 IST