ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్ర అప్పు 81,900 కోట్లు: టీడీపీ

ABN, First Publish Date - 2023-02-04T03:39:55+05:30

రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో ఆస్తుల కోసం నేటి వరకు చేసిన మూలధన వ్యయం రూ.6,456 కోట్లు కాగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో ఆస్తుల కోసం నేటి వరకు చేసిన మూలధన వ్యయం రూ.6,456 కోట్లు కాగా.. చేసిన అప్పు మాత్రం రూ.81,900 కోట్లని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి విమర్శించారు. ఇప్పటికే మొత్తం అప్పు రూ.10 లక్షల కోట్లు దాటిందని, ఇన్ని అప్పులు చేసి ఇంత తక్కువ మూలధన వ్యయం చేస్తే రాష్ట్రం సర్వనాశనమవుతుందని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - 2023-02-04T03:39:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising