ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వక్ఫ్‌ బోర్డు ప్రత్యేక అధికారిగా షేక్‌ షరీన్‌ బేగం

ABN, First Publish Date - 2023-03-16T02:05:36+05:30

రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు ప్రత్యేక అధికారిగా ఐపీఎస్‌ అధికారి షేక్‌ షరీన్‌ బేగంను ప్రభుత్వం నియమించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అమరావతి, మార్చి 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు ప్రత్యేక అధికారిగా ఐపీఎస్‌ అధికారి షేక్‌ షరీన్‌ బేగంను ప్రభుత్వం నియమించింది. వక్ఫ్‌ బోర్డు పదవీ కాలం ముగియడంతో ఈ నియామకం చేపట్టింది. బుధవారం ఈ మేరకు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఇంతియాజ్‌ గెజిట్‌ జారీ చేశారు.

Updated Date - 2023-03-16T02:05:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising