ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఏపీలో జీఎస్టీ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ బెంచ్‌: కేంద్రం

ABN, First Publish Date - 2023-10-01T03:42:17+05:30

రాష్ట్రంలో జీఎస్టీ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ బెంచ్‌ ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ సెప్టెంబరు 28న నోటిఫికేషన్‌ జారీచేసింది.

అమరావతి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జీఎస్టీ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ బెంచ్‌ ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ సెప్టెంబరు 28న నోటిఫికేషన్‌ జారీచేసింది. 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో జీఎస్టీ చెల్లింపుదారుల వివాదాలు పరిష్కరించడం కోసం దేశవ్యాప్తంగా 31 ప్రాంతాల్లో అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ బెంచ్‌లు జనవరిలోగా ఏర్పాటవుతాయని కేంద్రం వెల్లడించింది.

Updated Date - 2023-10-01T03:42:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising