ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ABN, First Publish Date - 2023-01-18T00:11:28+05:30

రాష్ట్రంలో ఎ న్నికలకు ఎక్కువ సమ యం లేదని, ప్రజల సమ స్యలను జగన ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిం దని, నిత్యవసర ధరలు, కరెంటు చార్జీల పెరుగుద ల, గ్రామాల పరిధిలోని వార్డుల్లో ఏవిధమైన అభి వృద్ధి లేకపోవటాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ప్రత్తిపాటి

చిలకలూరిపేట అర్బన, జనవరి 17 : రాష్ట్రంలో ఎ న్నికలకు ఎక్కువ సమ యం లేదని, ప్రజల సమ స్యలను జగన ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిం దని, నిత్యవసర ధరలు, కరెంటు చార్జీల పెరుగుద ల, గ్రామాల పరిధిలోని వార్డుల్లో ఏవిధమైన అభి వృద్ధి లేకపోవటాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. పుల్లారావు తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వార్డు అధ్యక్ష, కార్యదర్శులు, బూత కమిటీ కన్వీనర్లను ఉద్దేశించి మాట్లాడుతూ ఇదేం ఖర్మ మన రాషా్ట్రనికి కార్యక్రమం, ఓటర్ల జాబితా పరిశీలన గురించి చర్చించి నియోజకవర్గ స్థాయిలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశ, నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి పఠాన సమద్‌ ఖాన, నియోజకవర్గ సమన్వయ కర్త నెల్లూరి సదాశివరావు, చిలకలూరి పేట విద్యా సంఘం చైర్మన తేళ్ళ సుబ్బారావు, 11, 12 వార్డు అధ్యక్ష, కార్యదర్శులు కల్లి వీరారెడ్డి, బెజ్జం రవి, వడ్డాని సుబ్బారావు, నూలు రాజేష్‌, బూత కమిటీ కన్వీనర్లు మానుకొండ సుధాకరరెడ్డి, మువ్వా రవీందర్‌రెడ్డి, షేక్‌ అబ్దుల్‌ మజీద్‌, కంపసాటి ప్రతాప్‌, గట్టుపల్లి మాణిక్యాలరావు, జరుగుమల్లి చెన్నయ్యపాల్గొన్నారు.

Updated Date - 2023-01-18T00:11:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising