ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌గా మాజీ ఎంపీ శంకర్రావ్‌

ABN, First Publish Date - 2023-07-08T03:45:11+05:30

రాష్ట్ర గిరిజన కమిషన్‌ చైర్మన్‌గా పార్వతీపురం మాజీ ఎంపీ దాడిచిలుక వీర గౌరి శంకర్‌రావును నియమిస్తూ గిరిజన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, జూలై 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గిరిజన కమిషన్‌ చైర్మన్‌గా పార్వతీపురం మాజీ ఎంపీ దాడిచిలుక వీర గౌరి శంకర్‌రావును నియమిస్తూ గిరిజన సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఆయన రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. ఇటీవల వరకు ఎస్టీ కమిషన్‌ చైర్‌పర్సన్‌గా ఉన్న కుంభా రవిబాబుకు 65 ఏళ్లు నిండటంతో ఆయన పదవీకాలం పూర్తయింది.

జగన్‌కు బుద్ధి చెప్తాం: యానాదుల సంఘం

ఎస్టీ కమిషన్‌ చైర్‌పర్సన్‌ పదవిని మరోసారి ఏజెన్సీ గిరిజనులకివ్వడం ద్వారా మైదాన ప్రాంత గిరిజనులకు అన్యాయం చేశారని యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసీ పెంచలయ్య అన్నారు. మైదాన ప్రాంత గిరిజనులందరినీ ఐక్యం చేసి వచ్చే ఎన్నికల్లో జగన్‌కు బుద్ధి చెప్తామన్నారు.

Updated Date - 2023-07-08T03:45:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising