ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికల ఫలితాలు వైసీపీకి శరాఘాతం: తులసిరెడ్డి

ABN, First Publish Date - 2023-03-19T02:05:18+05:30

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వైసీపీకి శరాఘాతమని, ప్రభుత్వం పట్ల విద్యావంతుల్లో ఉన్న వ్యతిరేకతకు ఇది ఒక సంకేతమని కాంగ్రెస్‌ రాష్ట్ర మీడియా చైర్మన్‌ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

వేంపల్లె, మార్చి 18: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వైసీపీకి శరాఘాతమని, ప్రభుత్వం పట్ల విద్యావంతుల్లో ఉన్న వ్యతిరేకతకు ఇది ఒక సంకేతమని కాంగ్రెస్‌ రాష్ట్ర మీడియా చైర్మన్‌ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు. శనివారం వేంపల్లెలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘అనేక వాగ్దానాలు చేసి ఉద్యోగులను, నిరుద్యోగ యువతను నమ్మించి మోసగించిన ఫలితమే ఈ ఘోర పరాభవం. ఇప్పటికైనా రాజధాని తరలించే నిర్ణయాన్ని వైసీపీ విరమించుకోవాలి. వైసీపీ మునిగిపోయే పడవ. వైసీపీ నాయకులు, కార్యకర్తలు తిరిగి కాంగ్రెస్‌ పార్టీలోకి రావాలి. స్వగృహ ప్రవేశం చేయాలి’’ అని తులసిరెడ్డి పిలుపునిచ్చారు.

Updated Date - 2023-03-19T02:05:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising