ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువతను నాశనం చేసింది వైసీపీ ప్రభుత్వం

ABN, First Publish Date - 2023-04-03T01:08:48+05:30

రాష్ట్రంలో యువతను మోసం చేసి నాశనం చేసింది వైసీపీ ప్రభుత్వమేనని జడ్పీ మాజీ చైర్మన్‌ నామన రాంబాబు విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మామిడికుదురు, ఏప్రిల్‌ 2: రాష్ట్రంలో యువతను మోసం చేసి నాశనం చేసింది వైసీపీ ప్రభుత్వమేనని జడ్పీ మాజీ చైర్మన్‌ నామన రాంబాబు విమర్శించారు. మగటపల్లిలో ఆది వారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2.30లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. ఈమూడన్నరేళ్లలో రూ.17లక్షల కోట్ల పెట్టుబడులను పొరుగు రాష్ట్రాలకు తరిమేసి లక్షలాది మంది యువత ఉపాధికి గండి కొట్టారని విమర్శించారు. ప్రభుత్వం కళ్లు తెరిచి యువతకు ఉపాధి కల్పించాలని డిమాండు చేశారు.

Updated Date - 2023-04-03T01:08:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising