ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గోవులను తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్‌

ABN, First Publish Date - 2023-09-04T00:45:56+05:30

పిఠాపురం రూరల్‌, సెప్టెంబరు 3: విజయనగరం జిల్లా పార్వతీపురం నుంచి సామర్లకోట అక్రమంగా గోవులను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను రూరల్‌ ఎస్‌ఐ గుణశేఖర్‌ అరె స్ట్‌ చేశారు. పశువులను కాకినాడ రమణయ్యపేట గోశాలకు తరలించగా, వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. వంగమూడి శ్యా

పిఠాపురం రూరల్‌, సెప్టెంబరు 3: విజయనగరం జిల్లా పార్వతీపురం నుంచి సామర్లకోట అక్రమంగా గోవులను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను రూరల్‌ ఎస్‌ఐ గుణశేఖర్‌ అరె స్ట్‌ చేశారు. పశువులను కాకినాడ రమణయ్యపేట గోశాలకు తరలించగా, వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. వంగమూడి శ్యామలరావు, గురజా చిన్నారావు, జా ర్జీపు చిరంజీవిలను అరెస్టు చేసి వాహనాలు సీజ్‌ చేసినట్టు తెలిపారు. సోమవారం కోర్టులో హాజరుపరుస్తామన్నారు.

Updated Date - 2023-09-04T00:45:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising