ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆనం కళా కేంద్రంలో టీచర్స్‌ డే : డీఈవో

ABN, First Publish Date - 2023-09-05T01:12:01+05:30

రాజమహేంద్రవరం, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): తూర్పు గోదావరి జిల్లా స్థాయి ఉపాధ్యాయ దినోత్సవం మంగళవారం ఉదయం 9 గంటల నుంచి శ్రీవెంకటేశ్వరా ఆనం కళా కేంద్రంలో నిర్వహిస్తున్నామని డీఈవో ఎస్‌.అబ్రహం తెలిపారు. జిల్లా ఇన్చార్జి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, హోం మం

రాజమహేంద్రవరం, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): తూర్పు గోదావరి జిల్లా స్థాయి ఉపాధ్యాయ దినోత్సవం మంగళవారం ఉదయం 9 గంటల నుంచి శ్రీవెంకటేశ్వరా ఆనం కళా కేంద్రంలో నిర్వహిస్తున్నామని డీఈవో ఎస్‌.అబ్రహం తెలిపారు. జిల్లా ఇన్చార్జి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, హోం మంత్రి తానేటి వనిత, ఎంపీ భరత్‌రామ్‌, కలెక్టర్‌ మాధవీలత తదితరులు హాజరవుతారన్నారు. అవార్డు గ్రహీతలు, ఎంఈవోలు, ఉపాధ్యాయులు ఉదయం 9 గంటలకు హాజరుకావాలని కోరారు.

Updated Date - 2023-09-05T01:12:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising