ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో పాస్టర్లకు భద్రత కరువు: మోజేష్‌బాబు

ABN, First Publish Date - 2023-02-07T01:02:31+05:30

రాష్ట్రంలో పాస్టర్లకు భద్రత కరువైయిందని ఆలిండియా క్రీష్టియన్‌ కౌన్సిల్‌ జిల్లా అధ్యక్షుడు కోడే మోజేష్‌బాబు అన్నారు. మండలంలోని అచ్చన్నపాలెం బేతేలు ప్రార్ధన మందిరంలో సోమవారం సాయంత్రం జరిగిన గోపాలపురం డివిజన్‌ స్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లజర్ల, ఫిబ్రవరి 6: రాష్ట్రంలో పాస్టర్లకు భద్రత కరువైయిందని ఆలిండియా క్రీష్టియన్‌ కౌన్సిల్‌ జిల్లా అధ్యక్షుడు కోడే మోజేష్‌బాబు అన్నారు. మండలంలోని అచ్చన్నపాలెం బేతేలు ప్రార్ధన మందిరంలో సోమవారం సాయంత్రం జరిగిన గోపాలపురం డివిజన్‌ స్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఆలిండియా క్రీష్టియన్‌ కౌన్సిల్‌, పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సంఘాలు వేర్వేరు కాదని, పరస్పర అనుబంధ సంఘాలేనని, ఇవన్నీ సేవా కార్యక్రమాలకేనని పేర్కొన్నారు. పాస్టర్లకు ఏ సమస్య వచ్చినా ఐక్యతతో పరిష్కరించుకోవాలన్నారు.కాకినాడ జిల్లాలో పాస్టర్‌పై జరిగిన దాడిని హేయమైన చర్య అన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి టి.సుకుమార్‌, శ్యాంబాబు, జోషి, శామ్యూల్‌ రాజు, ముంగమూరి ప్రసాద్‌బాబు, తానేటి రాజు, గపూర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T01:02:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising