ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రామాలయం పేటలో తాగునీటి సమస్య పరిష్కారం

ABN, First Publish Date - 2023-06-26T23:56:49+05:30

అమలాపు రం పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గంటి హరీష్‌మాధుర్‌ తన సొంత నిధులతో తాగునీటి పైపులైను ను నిర్మించి రామాలయంపేటవాసుల కు తాగునీటి సమస్యను తీర్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సొంత నిధులతో పైపులైను నిర్మించిన హరీష్‌

ఐ.పోలవరం, జూన్‌ 26: అమలాపు రం పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గంటి హరీష్‌మాధుర్‌ తన సొంత నిధులతో తాగునీటి పైపులైను ను నిర్మించి రామాలయంపేటవాసుల కు తాగునీటి సమస్యను తీర్చారు. దివ ంగత లోక్‌సభ స్పీకర్‌ జీఎంసీ బాల యోగి స్వగ్రామం రామాలయంపేట లో తాగునీటి పైపులైను చెడిపోవడంతో నీటి సమస్య తలెత్తింది. ఈ నేపథ్యంలో గంటి హరీష్‌మాధుర్‌ తన సొంత నిధులతో మంచి నీటి పైపులైను నిర్మాణం చేపట్టి సమస్యను పరిష్కరించారు. దీంతో సోమవారం గ్రామంలో పర్యటించిన హరీష్‌మాధుర్‌, దాట్ల బుచ్చిబాబులు నూతనంగా నిర్మించిన మంచి నీటి ట్యాంకులను ప్రారంభోత్సవం చేసి గ్రామస్థులకు తాగునీరు అందించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, ముదునూరి రామలింగరాజు, సాయి వాసురాజు, ముదు నూరి వాసురాజు, బొంతు శ్రీరాములు, జనిపల్లి గిరి, గంజా రాము పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T23:56:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising