ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MLA Gorantla: ఏపీ అంథకారంగా మారింది..

ABN, First Publish Date - 2023-06-12T15:56:46+05:30

రాజమండ్రి: టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్బంగా సోమవారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ కోతల వల్ల ఏపీ అంథకారంగా మారిందని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (TDP MLA Gorantla Butchaiah Chaudhary) వైసీపీ ప్రభుత్వం (YCP Govt.)పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్బంగా సోమవారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ కోతల వల్ల ఏపీ (AP) అంథకారం (Darkness)గా మారిందని, వైసీపీ ప్రభుత్వం విద్యుత్ కోతల (Power Cuts)తో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని మండిపడ్డారు.

గత నెలలో ఒక ఇంటికి 400 రూపాయల కరెంట్ బిల్లు వచ్చిందని, ఈ నెలలో బిల్లు రూ. 1600కు పెరిగిందని ఎమ్మెల్యే గోరంట్ల అన్నారు. వైసీపీ పాలనలో కొత్త విద్యుత్ కనెక్షన్లు ఇవ్వటం లేదని ఆరోపించారు. టీడీపీ హయంలో 35 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామని చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వారాహి యాత్ర (Varahi Yatra) ఆగేదిలేదని, యాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు. చంద్రబాబు యాత్ర.. లోకేష్ యాత్ర కూడా సాగుతుందన్నారు. పోలీసులు ఏ యాత్రను ఆపలేరని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.

Updated Date - 2023-06-12T15:56:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising