ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంటర్‌ ఆంగ్ల పరీక్షకు 17,550 మంది హాజరు

ABN, First Publish Date - 2023-03-19T00:24:52+05:30

జిల్లా వ్యాప్తంగా 60 పరీక్షా కేంద్రాల్లో శనివారం నిర్వహించిన ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం ఆంగ్లపేపర్‌ 2 పరీక్ష ప్రశాంతంగా జరిగినట్టు డీవీఈవో నూకరాజు తెలిపారు. ఉద యం 9 నుంచి 12 గంటలవరకూ నిర్వహించిన ఈ పరీక్షకు జనరల్‌ విభాగంలో 16,732 మందికి 16,246

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

డీవీఈవో నూకరాజు

కాకినాడ రూరల్‌, మార్చి 18: జిల్లా వ్యాప్తంగా 60 పరీక్షా కేంద్రాల్లో శనివారం నిర్వహించిన ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం ఆంగ్లపేపర్‌ 2 పరీక్ష ప్రశాంతంగా జరిగినట్టు డీవీఈవో నూకరాజు తెలిపారు. ఉద యం 9 నుంచి 12 గంటలవరకూ నిర్వహించిన ఈ పరీక్షకు జనరల్‌ విభాగంలో 16,732 మందికి 16,246 మంది హాజరుకాగా ఒకేషనల్‌కి 1354మందికి 1304మంది విద్యార్ధులు హాజరయ్యారన్నారు. మొత్తం రెండు విభాగాలకు 17,550 మంది పరీక్ష రాశారన్నారు.

Updated Date - 2023-03-19T00:24:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising