పదో తరగతి పరీక్షల నిర్వహణపై శిక్షణ
ABN, First Publish Date - 2023-03-19T00:55:52+05:30
అల్లూరి సీతారామరాజు జిల్లా విద్యాశాఖాధికారి ఎస్కే సలీమ్భాషా అధ్యక్షతన రంపచోడవరం, చింతూరు డివిజన్లకు చెందిన చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు స్థానిక ఐటీడీఏ కార్యాల యంలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై శనివారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
రంపచోడవరం, మార్చి 18: అల్లూరి సీతారామరాజు జిల్లా విద్యాశాఖాధికారి ఎస్కే సలీమ్భాషా అధ్యక్షతన రంపచోడవరం, చింతూరు డివిజన్లకు చెందిన చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు స్థానిక ఐటీడీఏ కార్యాల యంలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై శనివారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణపై పలు సూ చనలు, సలహాలు జారీ చేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయ పర్యవేక్షణా ధికారి సీహెచ్ శ్రీనివాస్, 11 మండలాల విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు.
Updated Date - 2023-03-19T00:55:52+05:30 IST