ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎస్పీ జగదీశ్‌

ABN, First Publish Date - 2023-09-26T01:20:51+05:30

రాజమహేంద్రవరం, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం ఇస్తామని ఎస్పీ జగదీశ్‌ స్పష్టంచేశారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాల యంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. 32 అర్జీలు స్వీకరించిన ఎస్పీ.. ఫిర్యాదు దారులతో స్వయంగా మా

రాజమహేంద్రవరం, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం ఇస్తామని ఎస్పీ జగదీశ్‌ స్పష్టంచేశారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాల యంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. 32 అర్జీలు స్వీకరించిన ఎస్పీ.. ఫిర్యాదు దారులతో స్వయంగా మాట్లాడారు. చట్ట ప్రకారం వాటిని సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వినాయక చవితి సందర్భంగా నిమ జ్జనాలు చేసే సమయంలో పోలీస్‌ల సూచనలు, నిబంధనలు పాటించాలన్నారు.

Updated Date - 2023-09-26T01:20:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising