ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కామ్రేడ్‌ పల్లేటి బసవయ్య మృతి

ABN, First Publish Date - 2023-03-31T00:18:41+05:30

అఖిల భారత రైతుకూలీసంఘం ఉమ్మడి తూ ర్పుగోదావరిజిల్లా నాయకుడు కామ్రేడ్‌ పల్లేటి బసవయ్య(70) గురువారం గుండెపోటుతో మృతిచెందారు. మండలంలో గొర్రిపూడికి చెం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

గొర్రిపూడి(కరప), మా ర్చి 30: అఖిల భారత రైతుకూలీసంఘం ఉమ్మడి తూ ర్పుగోదావరిజిల్లా నాయకుడు కామ్రేడ్‌ పల్లేటి బసవయ్య(70) గురువారం గుండెపోటుతో మృతిచెందారు. మండలంలో గొర్రిపూడికి చెందిన ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. దళిత సా మాజికవర్గానికి చెందిన ఆయన 2014 నుంచి న్యూ డెమోక్రసీ పార్టీలో, అఖిల భారత రైతుకూలీసంఘంలోను క్రియాశీలకంగా పనిచేసి పీడిత ప్రజల పక్షాన ఎన్నో పోరాటాలు చేశారు. ఆయన మృతి పట్ల పలు వురు సంతాపం తెలిపారు.

Updated Date - 2023-03-31T00:18:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising