ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అక్రమ నిర్బంధాలకు మూల్యం చెల్లించుకుంటారు

ABN, First Publish Date - 2023-09-26T01:28:09+05:30

జగన్‌ ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారం కోసం వెళతున్న అంగన్‌వాడీలపై అక్రమ అరెస్టులు నిర్బంధించడంపై తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవా ధ్యక్షుడు జువ్వల రాంబాబు అన్నారు. సోమవారం నిడదవోలు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన ధర్నా నిర్వహించారు.

  • అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షుడు రాంబాబు

  • తహశీల్దార్‌ కార్యాలయాల వద్ద నిరసనలు

నిడదవోలు, సెప్టెంబరు 25: జగన్‌ ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారం కోసం వెళతున్న అంగన్‌వాడీలపై అక్రమ అరెస్టులు నిర్బంధించడంపై తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవా ధ్యక్షుడు జువ్వల రాంబాబు అన్నారు. సోమవారం నిడదవోలు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ అంగన్‌వాడీలు తమ సమస్యల పరిష్కారానికి విజయవాడ వెళ్తుండగా ప్రభుత్వం, పోలీసులు.. మహిళలని కూడా చూడకుండా అరెస్ట్‌లు చేయడం, నిర్బంధించడం, దురుసుగా ప్రవర్తించడం దారుణమన్నారు. కార్యక్ర మంలో అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు జరీనాబేగం, కరుణకుమారి, శ్యామల, లక్ష్మి, విమల, శైలజాకుమారి, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-26T01:28:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising