ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోవధశాల నిర్వాహకుల అరెస్టు

ABN, First Publish Date - 2023-03-31T00:55:44+05:30

పశువుల కబేళాపై దాడిచేసి ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ డి.సురేష్‌బాబు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

రామచంద్రపురం, మార్చి 30: పశువుల కబేళాపై దాడిచేసి ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ డి.సురేష్‌బాబు తెలిపారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ వెనుక ఉన్న పాకలో అక్రమంగా ఆవులను వధించి, మాంసాన్ని పట్టణంలో విక్రయిస్తున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. ఎస్‌ఐ డి.సురేష్‌బాబు సిబ్బందితో కబేళాపై దాడిచేశారు. ఆరు ఆవులు, ఒక ఎద్దును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న పశువులను రాజమహేంద్రవరంలో గల బొబ్బిలంక గోశాలకు తరలించామన్నారు. గంధం ఏసుబాబు, బోల ఆశయ్యలను అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నటు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2023-03-31T00:55:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising