ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కట్నం వేధింపులపై కేసు నమోదు

ABN, First Publish Date - 2023-03-19T02:11:04+05:30

అదనపు కట్నం వేధింపులపై వివాహిత చేసిన ఫిర్యాదుపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సుధాకర్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఆత్రేయపురం, మార్చి 18: అదనపు కట్నం వేధింపులపై వివాహిత చేసిన ఫిర్యాదుపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సుధాకర్‌ తెలిపారు. ఆత్రేయపురానికి చెందిన కోలమూరి నాగదేవికి చాగల్లు మండలం మూర్కండపాడుకు చెందిన సతీష్‌కుమార్‌తో 2010లో వివాహమైంది.. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలం నుంచి అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు శారీరకంగా, మానసికంగా వేధించడంతో పుట్టింటికి వెళ్లిపోయింది. దీనిపై శనివారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2023-03-19T02:11:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising