ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వినతి పత్రాలు ఇవ్వాలన్నా అడ్డుకుంటారా?

ABN, First Publish Date - 2023-09-22T03:55:48+05:30

తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఉన్నతాధికారికి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన ఏపీ పంచాయతీరాజ్‌ చాంబర్‌ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.

పోలీసులపై పీఆర్‌ చాంబర్‌ నేతల ఆగ్రహం

అమరావతి, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఉన్నతాధికారికి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన ఏపీ పంచాయతీరాజ్‌ చాంబర్‌ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. గురువారం ఏపీ పంచాయతీరాజ్‌ చాంబర్‌ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్‌, కార్యదర్శి బిర్రు ప్రతా్‌పరెడ్డి, మరికొద్ది మంది కార్యవర్గ సభ్యులతో తాడేపల్లిలోని పంచాయతీరాజ్‌ కమిషనరేట్‌కు వచ్చారు. ఈ సమాచారం ముందుగా తెలుసుకున్న పోలీసులు భారీ సంఖ్యలో పంచాయతీరాజ్‌ కమిషనరేట్‌ కార్యాలయంకు చేరుకున్నారు. కమిషనరేట్‌ కార్యాలయం లోపలకు రానీయకుండా వారందరినీ బయటనే అడ్డుకున్నారు. దీంతో సర్పంచ్‌లు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరకు కమిషనర్‌ అందుబాటులో లేకపోవడంతో పంచాయతీరాజ్‌ ప్రత్యేక కమిషనర్‌ డాక్టర్‌ ఎ.సిరి కార్యాలయం బయటకు వచ్చి పంచాయతీరాజ్‌ చాంబర్‌ నేతల నుంచి వినతిపత్రం స్వీకరించారు.

Updated Date - 2023-09-22T03:55:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising