ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ మూర్ఖత్వమే పోలవరానికి శాపం: దేవినేని ఉమా

ABN, First Publish Date - 2023-06-07T03:09:49+05:30

జగన్‌రెడ్డి మూర్ఖత్వం, డబ్బు పిచ్చే పోలవరం నిర్మాణానికి శాపాలుగా మారాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): జగన్‌రెడ్డి మూర్ఖత్వం, డబ్బు పిచ్చే పోలవరం నిర్మాణానికి శాపాలుగా మారాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. మంగళవారం టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 48 నెలల్లో రాష్ట్రంలో ఒక్క సాగు నీటి ప్రాజెక్ట్‌ పూర్తి చేసి, ఒక్క ఎకరానికి నీళ్లవ్వని జగన్‌ తనకున్న 278 రోజుల్లో పోలవరం పూర్తి చేస్తాడా? అని ప్రశ్నించారు. తన హయాంలో సాగునీటి రంగానికి ఖర్చు చేసిందెంతో జగన్‌ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-06-07T03:09:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising