ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గజ సంచారం

ABN, First Publish Date - 2023-06-01T01:57:54+05:30

పాకాల మండలంలోని గుండ్లగుట్టపల్లె సమీపంలోని భూమికట్టవద్ద మంగళవారం రాత్రి ఏనుగుల గుంపు సంచరించింది. ఏనుగులు రోడ్డుపై రావడంతో వాహనదారులు భయపడ్డారు.

పాకాల మండలం పదిపుట్లబైలు పంచాయతీ భూమికట్ట సమీపంలో రోడ్డుపైకొచ్చిన ఏనుగు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- భీతిల్లుతున్న గ్రామీణ జనం

పాకాల, మే 31: పాకాల మండలంలోని గుండ్లగుట్టపల్లె సమీపంలోని భూమికట్టవద్ద మంగళవారం రాత్రి ఏనుగుల గుంపు సంచరించింది. ఏనుగులు రోడ్డుపై రావడంతో వాహనదారులు భయపడ్డారు.మామిడి, అరటి, పనస, టమోటా పంటలను ధ్వంసం చేస్తూ తీవ్ర నష్టం కల్గిస్తున్నాయని రైతులు వాపోతున్నారు. అర్ధరాత్రి దాటాక ఐరాల మండలం కాకర్లవారిపల్లె సమీపంలోని పొలాల వద్దకు చేరుకున్నాయని చెప్పారు. నెల రోజుల నుంచి పదిపుట్లబైలు, పేరసానిపల్లె, దామలచెరువు పంచాయతీల పరిధిలో ఇవి సంచరిస్తూ పంటలకు నష్టం కలిగిస్తున్నాయని, వీటిని ఇక్కడి నుంచి తరిమేసేందుకు చర్యలు తీసుకోవాలని ఫారెస్ట్‌ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా సమస్య పరిష్కారం కాలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల దాడులతో రాత్రిపూట కంటిమీద కునుకు లేకుండా పోతోందంటున్నారు. టపాకాయలు కాల్చి బెదరగొట్టినా.. మళ్లీ మళ్లీ పొలాల్లోకి వస్తున్నాయని వాపోయారు.

Updated Date - 2023-06-01T01:57:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising