ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరసిద్ధుడి హుండీ ఆదాయం రూ.1.19 కోట్లు

ABN, First Publish Date - 2023-06-01T01:45:14+05:30

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామికి హుండీ ద్వారా రూ. 1,19,57,630 లభించినట్లు పాలక మండలి చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో వెంకటేశు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐరాల(కాణిపాకం), మే 31: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామికి హుండీ ద్వారా రూ. 1,19,57,630 లభించినట్లు పాలక మండలి చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో వెంకటేశు తెలిపారు. బుధ వారం ఆలయ ఆస్థాన మండపంలో స్వామి కానుకలను చైర్మన్‌, ఈవో పర్యవేక్షణలో ఆలయ సిబ్బంది లెక్కించారు. ఈ లెక్కింపులో 23 గ్రాముల బంగారు, 1 కేజీ120 గ్రాముల వెండి,535 యూఏఎ్‌సఏ, 15ఆష్ట్రేలియా,33 సింగపూర్‌ డాలర్లు,105 మలేసియా రింగిట్స్‌, 5 ఇంగ్లాండు పౌండ్స్‌ లభించాయి. గో సంరక్షణ హుండీ ద్వారా రూ.6080 లభించినట్లు వారు తెలిపారు. ఆలయానికి ఈ ఆదాయం పూర్తిగా 16 రోజులలో లభించినట్లు వారు తెలిపారు. ఈ లెక్కింపులో డీఈవో వెంకటసుబ్బయ్య, ఏఈవోలు ఎస్వీ కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, హేమమాలిని, హరి, హరిమాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-01T01:45:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising