ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్‌హెచ్‌ పనులు వేగవంతం చేయండి : జేసీ

ABN, First Publish Date - 2023-01-24T23:58:54+05:30

జిల్లాలో కొనసాగుతున్న జాతీయ రహదారుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జేసీ ఎస్‌.వెంకటేశ్వర్‌ ఆదేశించారు.

సమీక్షిస్తున్న జేసీ వెంకటేశ్వర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు కలెక్టరేట్‌, జనవరి 24 : జిల్లాలో కొనసాగుతున్న జాతీయ రహదారుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జేసీ ఎస్‌.వెంకటేశ్వర్‌ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆయన తన ఛాంబర్‌లో జాతీయ రహదారుల శాఖ అధికారులతో సమావేశ మయ్యారు. బెంగళూరు - చెన్నై ఎక్స్‌ప్రెస్‌ హైవే పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. ఎక్కడైనా సమస్యలుంటే సంబంధిత రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకురావా లన్నారు. చిత్తూరు - తచ్చూరు జాతీయ రహదారికి సంబంధించి భూసేకరణ పూర్తి చేసినట్లు వివరించారు. ఈ సమావేశంలో ఎన్‌హెచ్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ కార్తీక్‌రెడ్డి, చిత్తూరు ఆర్డీవో రేణుక పాల్గొన్నారు.

Updated Date - 2023-01-24T23:58:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising