ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు పీఎం కిసాన్‌ నిధుల విడుదల

ABN, First Publish Date - 2023-06-01T01:24:12+05:30

2023-24 సంవత్సరానికి మొదటి విడత కింద పీఎం కిసాన్‌ రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాలకు నిధులు విడుదల కానున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు (సెంట్రల్‌), మే 31: 2023-24 సంవత్సరానికి మొదటి విడత కింద పీఎం కిసాన్‌ రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాలకు నిధులు విడుదల కానున్నాయి. జిల్లాలోని 2,27,010 మంది రైతుల ఖాతాల్లో రూ.170.84 కోట్లు జమకానున్నాయి. గురువారం ఉదయం 10 గంటలకు చిత్తూరులో నాగయ్య కళాక్షేత్రంలో జరిగే కార్యక్రమంలో మంత్రులు, జడ్పీ ఛైర్మన్‌తో పాటు ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొంటారని కలెక్టర్‌ షన్మోహన్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2023-06-01T01:24:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising