ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాన కష్టం

ABN, First Publish Date - 2023-03-19T00:02:28+05:30

తిరుపతి జిల్లాలోని తూర్పు మండలాల్లో శనివారం కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. విద్యుత్‌ స్తంభాలు, చెట్లు నేలకూలాయి.

పేటలో తడిచిన వరి ఓదెలను ఆరబెట్టుకుంటున్న రైతు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

తూర్పు మండలాల్లో దెబ్బతిన్న పంటలు

విరిగిపడ్డ చెట్లు, విద్యుత్‌ స్తంభాలు

జిల్లాలోని తూర్పు మండలాల్లో శనివారం కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. విద్యుత్‌ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. శ్రీకాళహస్తి మండలంలోని ఉడమలపాడు, మంగళపురి గ్రామాల్లో మధ్యాహ్నం వడగండ్ల వాన కురిసింది. తొట్టంబేడు మండలంలో ఈదురుగాలులకు నిమ్మచెట్లు విరిగిపడ్డాయి. ఏర్పేడు-వెంకటగిరి రహదారిపై చెట్లు కూలడంతో ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. శ్రీకాళహస్తి డివిజన్‌లో పరిధిలోనే విద్యుత్‌ శాఖకు సుమారు రూ.10లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. సూళ్లూరుపేటలో నూర్పిడి చేసిన ధాన్యం రాశులు, మిరప పంట తడిచిపోయింది. కోట మండలంలో కర్బూజా పంటకు నష్టం జరిగింది. నాయుడుపేటలో వరి ఓదెలన్నీ తడిచిముద్దయ్యాయి. పెళ్లకూరు మండలంలోనూ ధాన్యం తడిచిపోయింది.

- తిరుపతి, ఆంధ్రజ్యోతి

Updated Date - 2023-03-19T00:02:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising