ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చిత్తూరు పీఏవోకు పదోన్నతి

ABN, First Publish Date - 2023-09-22T00:48:17+05:30

చిత్తూరు అసిస్టెంట్‌ పే అండ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఏ.వెంకట్రమణ పదోన్నతిపై తిరుపతికి బదిలీ అయ్యారు.

తిరుపతి, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు అసిస్టెంట్‌ పే అండ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఏ.వెంకట్రమణ పదోన్నతిపై తిరుపతికి బదిలీ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్థిక శాఖ పరిధిలోని పే అండ్‌ అకౌంట్స్‌ (వర్క్‌ అకౌంట్స్‌) విభాగంలో పనిచేస్తున్న ఏడుగురికి ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. అందులో భాగంగా వెంకట్రమణకు పే అండ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌గా పదోన్నతి ఇస్తూ తిరుపతిలో ఖాళీగా ఉన్న సంబంధిత పోస్టులో నియమించింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - 2023-09-22T00:48:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising