ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెరువులో విషప్రయోగం

ABN, First Publish Date - 2023-06-03T01:34:44+05:30

పలమనేరు మండలం టి.ఒడ్డూరు సమీపంలోని చెరువులో శుక్రవారం ఉదయం వేలాది చేపలు చనిపోయి గట్టువైపు కొట్టుకొచ్చాయి.

టి.ఒడ్డూరు చెరువులో చనిపోయిన చేపలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలమనేరు, జూన్‌ 2: పలమనేరు మండలం టి.ఒడ్డూరు సమీపంలోని చెరువులో శుక్రవారం ఉదయం వేలాది చేపలు చనిపోయి గట్టువైపు కొట్టుకొచ్చాయి. టి.ఒడ్డూరు చెరువులోని చేపలను ఆ గ్రామానికి చెందిన లోకేశ్‌ వేలం పాటలో రూ.42వేలకు దక్కించుకున్నారు. ఏడాదిపాటు చెరువులో చేపలు పట్టుకునేందుకు ఆయనకు అధికారులు అనుమతిచ్చారు. చెరువులో నీరు ఉండటంతో ఆయన చేపపిల్లలను కొనుగోలు చేసి వదిలారు. గుర్తుతెలియని వ్యక్తులు గురువారం రాత్రి చెరువులో విషం కలపడంతో శుక్రవారం ఉదయాన్నే వేలాది చేపలు చనిపోయాయి. దీనిపై సచివాలయ అధికారులకు బాధితుడు ఫిర్యాదు చేశారు.

Updated Date - 2023-06-03T01:34:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising