ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏనుగు దాడిలో వరి పంట ధ్వంసం

ABN, First Publish Date - 2023-04-22T01:29:50+05:30

పాలేరు రెవెన్యూ తులసికుంట అటవీ సమీపంలో వరి, మామిడి పంటలపై ఏనుగుల గుంపు పడి ధ్వంసం చేశాయి.

ధ్వంసమైన వరిపంటను చూపుతున్న రైతు మోహన్‌ నాయుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బంగారుపాళ్యం, ఏప్రిల్‌ 21: పాలేరు రెవెన్యూ తులసికుంట అటవీ సమీపంలో వరి, మామిడి పంటలపై ఏనుగుల గుంపు పడి ధ్వంసం చేశాయి. గురువారం రాత్రి 14 ఏనుగుల గుంపు అటవీ ప్రాంతం నుంచి పంట పొలాలపై పడ్డాయి. శేషాపురానికి చెందిన మోహన్‌ నాయుడికి చెందిన రెండున్నర ఎకరాల వరిపంటను, అదే గ్రామానికి చెందిన నాగభూషణం నాయుడికి చెందిన మామిడి తోటలను ధ్వంసం చేశాయి. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.


బంగారుపాళ్యం, ఏప్రిల్‌ 21: పాలేరు రెవెన్యూ తులసికుంట అటవీ సమీపంలో వరి, మామిడి పంటలపై ఏనుగుల గుంపు పడి ధ్వంసం చేశాయి. గురువారం రాత్రి 14 ఏనుగుల గుంపు అటవీ ప్రాంతం నుంచి పంట పొలాలపై పడ్డాయి. శేషాపురానికి చెందిన మోహన్‌ నాయుడికి చెందిన రెండున్నర ఎకరాల వరిపంటను, అదే గ్రామానికి చెందిన నాగభూషణం నాయుడికి చెందిన మామిడి తోటలను ధ్వంసం చేశాయి. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - 2023-04-22T01:30:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising