ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పాలఏకరి కార్పొరేషన్‌ చైర్మన్‌గా కుమార్‌ రాజా

ABN, First Publish Date - 2023-06-17T00:42:49+05:30

రాష్ట్ర పాలఏకరి కార్పొరేషన్‌ చైర్మన్‌గా బంగారుపాళ్యంకు చెందిన ఎం.బి.కుమార్‌రాజా నియమితులయ్యారు.

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న కుమార్‌ రాజా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బంగారుపాళ్యం, జూన్‌ 16: రాష్ట్ర పాలఏకరి కార్పొరేషన్‌ చైర్మన్‌గా బంగారుపాళ్యంకు చెందిన ఎం.బి.కుమార్‌రాజా నియమితులయ్యారు. శుక్రవారం తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలోని చైర్మన్‌ చాంబర్‌లో సంబంధిత అధికారుల ఆధ్వర్యంలో ఆయన ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. మాజీ జడ్పీ చైర్మన్‌గా, వైసీపీ రాయదుర్గం నియోజకవర్గ పరిశీలకుడిగా, జాతీయ పంచాయతీరాజ్‌ సభ్యుడిగా కుమార్‌ రాజా ఉన్నారు. జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌ రెడ్డి, పార్టీ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈయనతో పాటు బంగారుపాళ్యం ఏఎంసీ చైర్మన్‌ నారే సోమశేఖర్‌, పాలఏకరి కార్పొరేషన్‌ డైరెక్టర్లు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-17T00:42:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising