ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తిరుమలలో పెరిగిన రద్దీ

ABN, First Publish Date - 2023-09-22T01:17:48+05:30

తిరుమలలో గురువారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు వినాయకచవితి కావడం, సీఎం పర్యటన ఉండటంతో సోమ, మంగళవారాల్లో రద్దీ తక్కువగా కనిపించింది.

మాడవీధుల్లో భక్తుల రద్దీ

తిరుమల, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : తిరుమలలో గురువారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు వినాయకచవితి కావడం, సీఎం పర్యటన ఉండటంతో సోమ, మంగళవారాల్లో రద్దీ తక్కువగా కనిపించింది. బుధవారం మోస్తరుగా కనిపించింది. బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన గరుడ వాహన సేవ శుక్రవారం జరుగనున్న నేపథ్యంలో గురువారం సాయంత్రం నుంచి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. పైగా పెరటాసి మాసం మొదటి శనివారం వస్తున్న క్రమంలో రద్దీ పెరిగింది.

Updated Date - 2023-09-22T01:17:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising