ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా సాహితీ పురస్కారాలు

ABN, First Publish Date - 2023-03-31T01:04:18+05:30

నగరంలోని సిఽంధూ టవర్స్‌లో కుప్పం రెడ్డెమ్మ సాహితీ పురస్కారాల కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

చిత్తూరు కల్చరల్‌, మార్చి 30: నగరంలోని సిఽంధూ టవర్స్‌లో కుప్పం రెడ్డెమ్మ సాహితీ పురస్కారాల కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా రచయితల సంఘం మాజీ అధ్యక్షుడు కట్టమంచి బాలక్రిష్ణారెడ్డి, సంస్థ వ్యవస్థాపకురాలు డాక్టర్‌ కె.రామలక్ష్మి పాల్గొని సాహితీవేత్తలను ఘనంగా సత్కరించారు. ఇటివల కుప్పం రెడ్డెమ్మ సాహితీ పోటీలలో చందో, వచన, కథానికల పోటీలలో గెలుపొందిన ఆముదాల మురళి, నవజీవన్‌రెడ్డి, ఆర్‌.ఉమాదేవి, పి.ఝాన్సీలను నిర్వాహకులు రోజాప్రియా, నిరంజన్‌రెడ్డిలు రూ.10000నగదు పురస్కారంతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఉమ్మడి జిల్లా నుంచి వచ్చిన పలువురు కవులను సైతం ఘనంగా సత్కరించారు.

Updated Date - 2023-03-31T01:04:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising