ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తవణంపల్లెలో నాలుగు డెంగ్యూ కేసులు

ABN, First Publish Date - 2023-09-22T00:43:16+05:30

తవణంపల్లె మండలంలో నాలుగు డెంగ్యూ కేసులు నమోదవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

తవణంపల్లె, సెప్టెంబరు 21: తవణంపల్లె మండలంలో నాలుగు డెంగ్యూ కేసులు నమోదవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తొడతరకు చెందిన యుగంధర్‌రెడ్డి, కృష్ణాపురానికి చెందిన మానస, గిరిబాబు వేలూరు సీఎంసీలోను, చారాల హరిజనవాడకు చెందిన మునీశ్వర్‌ తిరుపతి స్విమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2023-09-22T00:43:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising