ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

టీటీడీ బోర్డు సభ్యులుగా ఐదుగురి ప్రమాణస్వీకారం

ABN, First Publish Date - 2023-09-04T03:48:22+05:30

టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా ఆదివారం ఐదుగురు ప్రమాణస్వీకారం చేశారు.

తిరుమల, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా ఆదివారం ఐదుగురు ప్రమాణస్వీకారం చేశారు. శేషుబాబు, వెంకట సతీ్‌షకుమార్‌, శంకర్‌, ఉదయభాను, అమోల్‌కాలేతో ఆలయంలో టీటీడీ జేఈవో వీరబ్ర హ్మం ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వారు శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని రంగనాయక మండపానికి చేరుకోగా, వేదపండితులు ఆశీర్వచనం చేశారు. తర్వాత జే ఈవో వారికి శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం అందజేశారు.

Updated Date - 2023-09-04T03:48:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising